ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, పరిపాలన పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్గా...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు...