నెల్లూరు: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల శంకుస్థాపన నెల్లూరు నగరంలో వక్ఫ్ బోర్డుకు చెందిన ఐదెకరాల స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల జాబితాలో వృత్తి విద్య అంశాల మార్కులను చేర్చే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వృత్తి విద్యను విద్యార్థుల భవిష్యత్తుకు ఒక వెన్నెముకగా మార్చాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా...