ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకే మండలంలో పనిచేసిన తహసీల్దార్తో పాటు మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ...
తెలంగాణలో అవినీతిని నియంత్రించేందుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఈ సంవత్సరంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల బారిన పడుతున్న వారిపై చిక్కులు పెడుతూ, 2025కు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 220కి పైగా కేసులను...