రహదారి భద్రత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఏపీ మంత్రి సవిత స్వయంగా రంగంలోకి దిగారు. మాటలతో కాదు, చేతలతో కూడా ఆదర్శంగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన 37వ రహదారి భద్రతా వారోత్సవాల్లో...
మెదక్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణం ఇకపై కొంచెం ఊరట కలిగించేలా మారనుంది. ఎన్నో ప్రాణాలను బలిగొన్న జాతీయ రహదారి 765-డీపై ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో...