తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” నేడు విశేషంగా ప్రారంభంకానుంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్కు అద్దం పట్టే ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రంలోని విస్తారమైన...
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. మొత్తం రూ. 365 కోట్లతో 148.5 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టగా, ఈ...