కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ కావాలనే ఈ నోటీసులు జారీ చేశారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసమే చేసిన చర్య అని ఆమె అన్నారు. మీడియాతో...
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు పంపింది. కేసు విచారణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది....