తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్ల వ్యవహారంలో తిరుమల పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుపతి ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, మరో వ్యక్తి మోహన్ కృష్ణ ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. హైకోర్టు ముందే ఆయన భారత పౌరుడు కాదని తేల్చింది. కానీ, రమేష్ మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ పొందడం వివాదాస్పదమైంది....