తెలంగాణలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పారు. వడ్డీ లేని రుణాల పంపిణీతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించడానికి తృప్తి క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. తిరుపతిలో త్వరలో ఈ క్యాంటీన్లు ప్రారంభిస్తారు. ఇక్కడ తక్కువ ధరకు మంచి తిండి, పరిశుభ్రమైన తిండి 24 గంటలూ దొరుకుతుంది. మహిళలు ఈ క్యాంటీన్లను...