తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఊరటనిచ్చే శుభవార్త. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి భద్రతకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు ఏకంగా రూ.1 కోటి ప్రమాద బీమా కల్పించే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నంద్యాల, గుంటూరు జిల్లాలలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలలో మొత్తం ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం నుంచే...