తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర బీజేపీని ఎదుర్కోలేని బీఆర్ఎస్, ఉపాధి హామీ పథకంపై చర్చకు భయపడి సభను వదిలేశారని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల...
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దుర్గం చెరువులో భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు...