తెలంగాణ రాజకీయ వాతావరణం మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న త్రిముఖ రాజకీయ పోరులోకి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అనూహ్యంగా...
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర బీజేపీని ఎదుర్కోలేని బీఆర్ఎస్, ఉపాధి హామీ పథకంపై చర్చకు భయపడి సభను వదిలేశారని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల...