కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంకులో మాజీ మేనేజర్ ప్రభావతి వినియోగదారులను మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు చనిపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్ళి ఆయన...
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని బాలకవివలసలో ఘోరమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. మేనత్త కమల ఇంట్లోనే డబ్బులు, బంగారం, మొబైల్స్ దొంగిలించి జల్సాలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనంలో ఆమె భర్త బాలాజీ...