Business9 hours ago
బంగారం భగ్గు: యుద్ధ సెగతో ఒక్కరోజే రూ. 7 వేలు పెరిగిన ధర.. తులం బంగారం @ రూ. 1.68 లక్షలు!
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యను ధ్రువీకరించడంతో పసిడి మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఎగబాకాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు...