ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించిన పర్యావరణ, కాలుష్య నియంత్రణ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, పరిశ్రమల వల్ల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళిక వేస్తోంది. మరణించిన తర్వాత అవయవాలను దానం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అవయవదానం చేయడం వల్ల ఎక్కువమంది ప్రయోజనం పొందుతారని...