తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను పక్కనపెట్టి చేపట్టిన జిల్లాల విభజన వల్ల తలెత్తిన సమస్యలను సరిచేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం...
ప్రభుత్వం పేద కుటుంబాలకు తక్కువ ధరకు సరుకులు అందించాలనుకుంటోంది. కాబట్టి ప్రభుత్వం రేషన్ దుకాణాలను పెట్టింది. ఈ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు, గోధుమపిండి వంటి సరుకులు తక్కువ ధరకు ఇస్తున్నారు. ప్రజలకు...