Andhra Pradesh7 days ago
పవన్ కళ్యాణ్ దృష్టికి పుంగనూరు సమస్య.. మధ్యప్రదేశ్ ఎంపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలోని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సదులో...