సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించడానికి స్థానం ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ పథకంలో భాగంగా సుమారు ₹715...
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక మార్పులు అమలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టేషన్ అభివృద్ధి, ఆధునీకరణ పనులను దృష్టిలో...