విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం...
రాజకీయాలు, ప్రజాసేవలతో నిమగ్నమై ఉండే నేతలు కూడా ఇప్పుడు కొత్త ప్రయోగాల కోసం సినీ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిన వారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. మొదటిసారిగా ఆయన...