ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన ట్రైనీ కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక శుభవార్త అందించారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం చెల్లించే స్టైఫండ్ను మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...
విశాఖపట్నంను దేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో మొత్తం ఎనిమిది ఐటీ సంస్థల కోసం కొత్త క్యాంపస్ల నిర్మాణానికి...