Telangana1 week ago
భయానక రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లాలోని మోకిల సమీపంలో జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదం వల్ల అందరూ బాధపడుతున్నారు. ఒక కారు చాలా వేగంగా వెళ్తోంది. ఆ కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు...