ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారుల విధానంపై హైకోర్టు నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు...
ఏలూరు జిల్లాలో పెద్ద పేకాట శిబిరం నిర్వహిస్తుండొచ్చని సమాచారం అందడంతో ఆదివారం రాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు సొసైటీ ప్రాంగణంలో ఈ గుట్కా శిబిరం ఉందని ముందస్తు...