తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు పంపింది. కేసు విచారణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది....
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక మంచి వార్త ఇచ్చింది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కే ప్రయాణికుల సంఖ్య...