ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించరాదని, ఆరు నెలల్లో...
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రెండు కుటుంబాలకు తీరని విషాదాన్ని కలిగించింది. లారీ ఒక ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వడ్డాది రాము, వెంకటరత్నం అనే దంపతులు...