రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ విధానం ప్రకారం లబ్ధిదారుల వర్గాన్ని బట్టి వేర్వేరు మొత్తాలు చెల్లిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు,...
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడనుంది. హోలీ పండుగ కారణంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా మార్చి 3న నిర్వహించాల్సిన ఒక పరీక్షను ఒకరోజు...