తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్లలోనే ఆధార్ సేవ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్కి...
తెలంగాణ ప్రభుత్వం పేదలకు సహాయం చేసే పథకాలను నిజంగా పేదవారికి అందించాలని చూస్తోంది. అందుకే, రేషన్ బియ్యాన్ని నియమం ప్రకారం అమ్మకుండా అక్రమంగా తరలించడాన్ని ఆపడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అనర్హుల వద్ద ఉన్న తెల్ల...