తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల నుంచి వరుసగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్ట్లకు భక్తులు తమ శ్రద్ధాభక్తులతో విరాళాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు నగదు రూపంలో, మరికొందరు బంగారం, విలువైన...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల భక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని, 22 కిలోల వెండితో...