తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఈ నెల 25న రథసప్తమి పండుగ జరుగుతుంది. అందుకే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం...
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. ఘాట్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలు, సమయాలపై భక్తులకు...