పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-సైకిళ్లను భారీ రాయితీతో పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం...
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా ముఖచిత్రం మారబోతోంది. నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను ఒకే గొలుసుగా అనుసంధానం చేయనుంది. ఈ కీలక ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని...