ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలోకి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రహదారి అధ్వాన స్థితి కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు...
గన్నవరం విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేయడానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ విమానాశ్రయానికి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుంది....