ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం రోజున తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో...
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల స్వప్నం నెరవేరబోతోంది. భక్తుల వసతి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా పెద్ద అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబోతున్నారంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులు...