Latest Updates13 hours ago
వెన్నుపోటు పొడిస్తే ‘నో ఎంట్రీ’: పార్టీ వీడిన నేతలకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాస్ వార్నింగ్!
ధర్మవరంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో వైదొలిగిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు...