ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించిన పర్యావరణ, కాలుష్య నియంత్రణ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, పరిశ్రమల వల్ల...
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మలచేందుకు భారీ ప్రక్షాళన ప్రారంభించింది. నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించదు, పరిపాలనను వికేంద్రీకరిస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ అమలు కోసం ప్రత్యేక దృష్టి...