Andhra Pradesh17 hours ago
తెలుగు రాష్ట్రాల్లో ఓయో మెగా ప్లాన్: కొత్తగా 300 హోటళ్లు.. భద్రాద్రి, యాదాద్రిపై ప్రత్యేక ఫోకస్!
ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో కొత్తగా 300 సర్వీస్డ్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని ప్రముఖఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన యాదాద్రి,...