ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారుల విధానంపై హైకోర్టు నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో రాత్రివేళ ఫుట్పాత్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులు, అనాథల పరిస్థితిని గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపడం పై అసహనం వ్యక్తం చేసిన కోర్టు, నిరాశ్రయులకు ఆశ్రయం...