వేణు స్వామి అనే ప్రఖ్యాత జ్యోతిష్కుడు 2026లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి చాలా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ జాతకంలో రాహు ఎక్కువ ప్రభావం ఉండటం వల్ల, ఎంత ప్రతికూల ప్రచారం...
సిక్కోలు జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం చర్చల కేంద్రంగా మారారు. కాళింగ సామాజిక వర్గం ఏకీకరణ కోసం ఆయన నిర్వహించిన “దువ్వాడ కాళింగ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమం రాజకీయంగా పెద్ద చర్చలకు కారణమైంది. ఈ సమావేశానికి...