ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం ప్రయోగాత్మకంగా ప్రారంభమై ఉత్సాహం కలిగిస్తోంది. ఇప్పుడు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలకమైన అడుగు వేశారు. ఈ జోన్ కార్యాలయాలకు అవసరమైన...
కూటమి ప్రభుత్వం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైద్యానికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఆయనను కీలక సలహాదారు గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...