Telangana2 months ago
పదేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఉద్యోగులకు ఎట్టకేలకు పదోన్నతుల శుభవార్త
తెలంగాణ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. 2025 ముగింపునకు ముందే పలు శాఖల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించింది....