ప్రతీనెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఈ సేవను కూటమి సర్కార్ సచివాలయ...
ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. ఒక భాషా సబ్జెక్టు నుంచి ఇంటర్ మీడియట్ విద్యలో మినహాయింపు పొందిన...