ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన ట్రైనీ కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక శుభవార్త అందించారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం చెల్లించే స్టైఫండ్ను మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, పరిపాలన పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్గా...