సంవత్సరాంత వేడుకల సందడి మొదలైన నేపథ్యంలో సైబర్ దందేబాజులు తమ ఉచ్చు విస్తరించడం మొదలుపెట్టారు. క్రిస్మస్, నూతన సంవత్సర ఆనందాల్లో ప్రజలు తలమునకలై ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, పండుగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, లక్కీ డ్రాల...
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత గణనీయంగా తగ్గిపోయింది....