హైదరాబాద్ నగరంలో పరిమాణాన్ని మార్చే మార్పులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని విశ్వనగర స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం, అలాగే పాలనను సరళతరం చేయడానికి మూడు భాగాలుగా విభజించాలనుకుంది. మూసీ నదిని కేంద్ర బిందువుగా తీసుకుని,...
హైదరాబాద్ను మధ్య భారతదేశంతో నేరుగా అనుసంధానించే ప్రతిష్టాత్మక హైదరాబాద్-ఇండోర్ ఆర్థిక కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భారీ రహదారి ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టును పూర్తి చేస్తే...