తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు పంపింది. కేసు విచారణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది....
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్ అధికారులు నెల్లూరులో విచారించారు. 2019లో టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా పనిచేసిన కాలంలో జరిగే...