విశాఖపట్నంను దేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో మొత్తం ఎనిమిది ఐటీ సంస్థల కోసం కొత్త క్యాంపస్ల నిర్మాణానికి...
ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మంత్రిగా నారా లోకేశ్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. వరుసగా ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజగా గూగుల్...