కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేగా పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కోసం ₹740 కోట్లు విడుదల చేసింది. ఇందులో కేంద్రం ₹480.87 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ₹259.13 కోట్లు అందించారు. ఈ నిధుల విడుదలతో గ్రామీణ...
దేశం అంతటా కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీనిపేరు వీబీ–జీ రామ్ జీ చట్టం–2025. ఈ కొత్త చట్టం వల్ల పని దినాలు పెరుగుతాయి. పని లేనివారికి నిరుద్యోగ భృతి లభిస్తుంది. వేతనాల చెల్లింపులో ఆలస్యం...