తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అనుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం వల్ల పర్యావరణం మెరుగుపడుతుందని నమ్ముతారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణానికి...
తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పథకాలకు అర్హులు అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రయోజనాలు...