Telangana10 hours ago
అశ్వాపురానికి భారీ ప్రాజెక్ట్.. రూ.160 కోట్ల పెట్టుబడి.. కేజీ ధర రూ.30 వేలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వద్ద కొత్త ప్రాజెక్టు వస్తోంది. ఇక్కడ ఇప్పటికే భారజల ప్లాంటు ఉంది. దీనికి అనుబంధంగా కొత్త ఆక్సిజన్-18 ప్లాంటును స్థాపిస్తున్నారు. ఈ ప్లాంటును రూ.160 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు....