తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక దశ ప్రారంభమైంది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు మరోసారి...
తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకుంటున్న ఈ పథకానికి రోజు రోజుకూ స్పందన పెరుగుతుండడంతో, ఇప్పటివరకు...