చేవెళ్ల బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడ గేట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో...
చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి....