ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఎప్పటిలాగే ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, మరియు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు వెళ్లుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో...
విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం...