ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించరాదని, ఆరు నెలల్లో...
తెలంగాణలో అవినీతిని నియంత్రించేందుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఈ సంవత్సరంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల బారిన పడుతున్న వారిపై చిక్కులు పెడుతూ, 2025కు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 220కి పైగా కేసులను...